Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైరో అబు సిఫైనే చర్చిలో ఘోరం..41 మంది సజీవదహనం

Webdunia
ఆదివారం, 14 ఆగస్టు 2022 (19:26 IST)
ఈజిప్టులోని కైరో అబు సిఫైనే చర్చిలో ఘోరం జరిగింది. ఈ చర్చిలో మంటలు చెలరేగి ఏకంగా 41 మంది సజీవదహనమయ్యారు. చర్చిలో మంటలు చెలరేగిన వెంటనే తప్పించుకునే మార్గం లేక మంటల్లో కాలి బూడిదైపోయారు. 
 
ఆదివారం కావడంతో అనేక మంది భక్తులు చర్చిలో ప్రార్థనలు జరిపేందుకు వచ్చారు. ఆ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో తప్పించుకునే వీల్లేక పదుల సంఖ్యలో మృతి చెందారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చర్చి వర్గాలు వెల్లడించాయి. 
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేసింది. ఈ ఘటనపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంఘటన స్థలంలో తక్షణం సహాయక చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments