Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెసర్ల వేధింపులు.. నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 14 ఆగస్టు 2022 (17:10 IST)
తమిళనాడు రాష్ట్రంలో విద్యార్థినిలు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా వేలూరు జిల్లాలోని గుడియాత్తంకు చెందిన ఓ నర్సింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రొఫెసర్ల వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
 
గుడియాత్తం పట్టణానికి చెందిన కుమరేశన్ అనే వ్యక్తి కుమార్తె కార్తీక దేవి (21) ఏపీలోని చిత్తూరు జిల్లా అరకొండ ప్రాంతంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ చివరి సంవత్సరం చదవుతోంది.
 
ఈమెను విభాగాధిపతితో పాటు ఇతర అధ్యాపక సిబ్బంది కూడా వేధింపులకు గురి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులు భరించలేని కార్తీకదేవి బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments