Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో రైలు ప్రమాదం: 15మంది మృతి.. వందమందికి గాయాలు

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2023 (19:39 IST)
Train Accident
బంగ్లాదేశ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15మంది ప్రాణాలు కోల్పోయారు.  100మందికి పైగా గాయాల పాలైనారు. దీంతో గాయపడిన వారి సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని, మృతుల సంఖ్య కూడా పెరిగే ఛాన్సున్నట్లు తెలుస్తోంది. 
 
బైరబ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే ఓ గూడ్స్ రైలు... ప్రయాణికులతో కూడిన మరో రైలు పైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులు ఉన్న రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటన జరిగిన ప్రాంతం ఢాకాకు 60 కిలో మీటర్ల దూరంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments