Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడవ ప్రమాదం 145 మంది మృతి...

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2023 (14:37 IST)
పడవ ప్రమాదం 145 మంది ప్రాణాలను తీసుకుంది. బోటు సామర్ద్యానికి మించి ప్రయాణీకులను కలిగి వుండటం ద్వారా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
 
రిపబ్లికన్ ఆఫ్ కాంగోలోని లులోంగా నదిలో 200 మందితో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ప్రమాదంలో 145 మరణించగా, 55 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బసన్ కుసు పట్టణం సమీపంలో ఈ ఘటన జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments