Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ భవనాలపై రష్యా క్షిపణిదాడులు... 10 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (08:51 IST)
ఉక్రెయిన్ దేశంలో రష్యా దండయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేసిన రష్యా సైనికులు ఇపుడు ఆ దేశంలోని భవనాలపై క్షిపణిదాడులు జరుపుతున్నారు. తాజాగా ఒడెస్సాలోని ఓడరేవులో ఉన్న బహుళ అంతస్థుల భవనంలో రష్యాన్ బలగాలు క్షిపణిదాడులు జరిపాయి. ఈ దాడుల్లో 10 మంది వరకు మరణించినట్టు సమాచారం. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే, ఈ క్షిపణిదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల సంఖ్యపై ఇంకా ఒక స్పష్టత రాలేదు.
 
కాగా, ఉక్రెయిన్‌పై రష్యా గత ఫిబ్రవరి 24వ తేదీ నుంచి యుద్ధానికి దిగింది. అప్పటి నుంచి ఉక్రెయిన్ పట్ణాలపై బాంబులతో దాడులు చేస్తుంది. అయితే, వ్యూహాత్మకంగా కీలకమైన స్నేక్ ఐలాండ్ నుంచి తమ బలగాలను ఉపసంహించుకున్నట్టు రష్యా ప్రటించింది. మరోవైపు, ఉక్రెయిన్‌లోని బహుళ అంతస్తు భవనాలపై రష్యా క్షిపణిదాలు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments