ఉక్రెయిన్ భవనాలపై రష్యా క్షిపణిదాడులు... 10 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (08:51 IST)
ఉక్రెయిన్ దేశంలో రష్యా దండయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేసిన రష్యా సైనికులు ఇపుడు ఆ దేశంలోని భవనాలపై క్షిపణిదాడులు జరుపుతున్నారు. తాజాగా ఒడెస్సాలోని ఓడరేవులో ఉన్న బహుళ అంతస్థుల భవనంలో రష్యాన్ బలగాలు క్షిపణిదాడులు జరిపాయి. ఈ దాడుల్లో 10 మంది వరకు మరణించినట్టు సమాచారం. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే, ఈ క్షిపణిదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల సంఖ్యపై ఇంకా ఒక స్పష్టత రాలేదు.
 
కాగా, ఉక్రెయిన్‌పై రష్యా గత ఫిబ్రవరి 24వ తేదీ నుంచి యుద్ధానికి దిగింది. అప్పటి నుంచి ఉక్రెయిన్ పట్ణాలపై బాంబులతో దాడులు చేస్తుంది. అయితే, వ్యూహాత్మకంగా కీలకమైన స్నేక్ ఐలాండ్ నుంచి తమ బలగాలను ఉపసంహించుకున్నట్టు రష్యా ప్రటించింది. మరోవైపు, ఉక్రెయిన్‌లోని బహుళ అంతస్తు భవనాలపై రష్యా క్షిపణిదాలు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments