Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ టిక్కా మసాలాను కనిపెట్టిన పాక్ చెఫ్ కన్నుమూత

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (15:27 IST)
Ahmed Aslam Ali
చికెన్ టిక్కా మసాలాను కనిపెట్టిన పాకిస్థాన్ చెఫ్ కన్నుమూశారు. మరణించేనాటికి ఆయన వయస్సు 77 సంవత్సరాలు. ప్రపంచ దేశాలకు చెందిన పాకశాస్త్ర నిపుణులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన అలీ అహ్మద్ అస్లామ్ చికెన్ టిక్కా మసాలాను కనుగొన్నాడు. అతను చిన్న వయస్సులోనే పాకిస్తాన్ నుండి స్కాట్లాండ్‌కు వెళ్లాడు. 
 
స్కాట్లాండ్‌లో వంట గురించి కొంచెం నేర్చుకున్నాడు, తందూరీ ఓవెన్‌లో మొదటిసారి చికెన్ టిక్కా మసాలా చేయవచ్చని కనుగొన్నాడు. ఆ తర్వాతే ఈ ఆహారం భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందడం గమనార్హం. చికెన్ టిక్కా మసాలాను కనిపెట్టిన పాకశాస్త్రజ్ఞుడు మృతి పట్ల సోషల్ మీడియా ద్వారా పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments