భారీ భద్రత మధ్య భారత్‌కు అభినందన్... పాక్ అలా చేసింది...

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (14:18 IST)
నిన్న పాకిస్థాన్ పార్లమెంటులో అభినందన్‌ను అప్పగిస్తామని ప్రకటించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దిశగా లాంఛనాలను పూర్తి చేయమని ఉన్నతాధికారులకు ఆదేశించారు. అయితే ఈ అప్పగింత ప్రక్రియను ప్రారంభించిన పాక్ ఉన్నతాధికారులు మొదట అభినందన్‌ను రెడ్‌క్రాస్‌కు అప్పగిస్తారని అందరూ భావించారు.
 
అయితే ఈరోజు అతని విడుదలకు సంబంధించిన అన్ని లాంఛనాలను పూర్తి చేసి అభినందన్‌ను ఇస్లామాబాద్‌లోని భారత హైకమీషన్‌కు అప్పగించారు. మరికొద్ది సేపట్లో అభినందన్‌ను భారత అధికారులు స్వదేశానికి తీసుకురానున్నారు. 
 
ఈరోజు మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్యలో అట్టారీ-వాఘా జాయింట్ చెక్‌పోస్ట్ మీదుగా అభినందన్ అడుగు పెట్టబోతున్నాడు. అయితే ఇప్పటికే వాఘా సరిహద్దుకు ఎక్కువ సంఖ్యలో ప్రజలు తరలి వస్తుండటంతో అక్కడ భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

Jin: జిన్ లాంటి కొత్త ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా : నిఖిల్ ఎం. గౌడ

SS Rajamouli: ఎస్‌ఎస్ రాజమౌళి పై జేమ్స్ కామెరాన్ కామెంట్ వైరల్

Nagarjuna: తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రెండు కోట్ల స్కాలర్‌షిప్ ప్రకటించిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

తర్వాతి కథనం
Show comments