భారీ భద్రత మధ్య భారత్‌కు అభినందన్... పాక్ అలా చేసింది...

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (14:18 IST)
నిన్న పాకిస్థాన్ పార్లమెంటులో అభినందన్‌ను అప్పగిస్తామని ప్రకటించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దిశగా లాంఛనాలను పూర్తి చేయమని ఉన్నతాధికారులకు ఆదేశించారు. అయితే ఈ అప్పగింత ప్రక్రియను ప్రారంభించిన పాక్ ఉన్నతాధికారులు మొదట అభినందన్‌ను రెడ్‌క్రాస్‌కు అప్పగిస్తారని అందరూ భావించారు.
 
అయితే ఈరోజు అతని విడుదలకు సంబంధించిన అన్ని లాంఛనాలను పూర్తి చేసి అభినందన్‌ను ఇస్లామాబాద్‌లోని భారత హైకమీషన్‌కు అప్పగించారు. మరికొద్ది సేపట్లో అభినందన్‌ను భారత అధికారులు స్వదేశానికి తీసుకురానున్నారు. 
 
ఈరోజు మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్యలో అట్టారీ-వాఘా జాయింట్ చెక్‌పోస్ట్ మీదుగా అభినందన్ అడుగు పెట్టబోతున్నాడు. అయితే ఇప్పటికే వాఘా సరిహద్దుకు ఎక్కువ సంఖ్యలో ప్రజలు తరలి వస్తుండటంతో అక్కడ భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments