Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌లో వరుస బాంబు పేలుళ్లు

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (20:59 IST)
ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ శనివారం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. మొత్తం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

పేలుళ్లలో భద్రతా సిబ్బందిలో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. మొదటి పేలుడు ఉదయం 6 గంటల సమయంలో  పీడీ -5 (పోలీసు జిల్లా-5) లోని సరక్-ఎ-నవ్ ప్రాంతంలో జరిగింది.

ఈ పేలుడులో భద్రతా దళంలోని ఓ సభ్యుడు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. రెండో పేలుడు ఉదయం 7 గంటలకు పీడీ-15 పరిధిలోని హంగర్హా రౌండ్అబౌట్లో జరగ్గా ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని దుండగులు ఈ పేలుడు జరిపారు. పీడీ- 5లోని కంపెనీ ప్రాంతంలో మూడవ పేలుడు జరగ్గా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments