Webdunia - Bharat's app for daily news and videos

Install App

1,616 సిరంజీలను వాడి.. వీర్య కణాల్ని గర్భంలోకి పంపారు.. పాప పుట్టింది..

ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా తమ జంటకు సంతానం కావాలనుకున్నారు. అంతే ఐయూఐ పద్ధతిని ఎంచుకున్నారు. సరోగసీ లాంటి ఈ పద్ధతి ఫెయిల్ అయ్యింది. దీంతో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధ

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (10:01 IST)
ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా తమ జంటకు సంతానం కావాలనుకున్నారు. అంతే ఐయూఐ పద్ధతిని ఎంచుకున్నారు. సరోగసీ లాంటి ఈ పద్ధతి ఫెయిల్ అయ్యింది. దీంతో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిని ఎంచుకుని నాలుగేళ్ల పాటు ప్రయత్నించారు. 
 
ఎన్నోమార్లు ఐవీఎఫ్ కూడా విఫలమైంది. దాదాపు నాలుగేళ్ల తరువాత వారి ప్రయత్నం ఫలించగా, ఆ మహిళా జంటలో పాట్రీసియా అనే మహిళ నెల తప్పింది. కడుపులోని పిండం పరిస్థితి బాగాలేదని వైద్యులు తేల్చగా, దినదిన గండంగా గడుపుతూ, 9 నెలల పాటు గర్భాన్ని మోసింది. ఆపై ప్రసవించింది. 
 
మహిళా జంటకు సంతానం కోసం ఐయూఐ, ఐవీఎఫ్ విధానాల్లో తాము వాడిన సిరంజీలను వైద్యులు పేర్చి మధ్యలో బిడ్డను ఫోటో తీశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా 1,616 సిరంజీలను వాడారు. ఈ సిరంజీల ద్వారా వీర్య కణాలను గర్భంలోకి ప్రవేశపెట్టారు. ఇలా తాను తల్లి కావాలనే కోరిక తీరిందని పాట్రీసియా తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments