Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం, శ్రీలంక పౌరుడిపై పాకిస్తాన్‌లో మూకదాడి, చంపి పెట్రోల్ పోసి...

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (20:36 IST)
ఇస్లామాబాద్: దైవదూషణ ఆరోపణలపై శ్రీలంకకు చెందిన ఒక వ్యక్తిపై శుక్రవారం సియాల్‌కోట్‌లో మూక దాడి చేసింది. ఆ దాడిలో అతడిని చంపిన తర్వాత అతని మృతదేహాన్ని దగ్ధం చేసారు.
 
 
పాకిస్తాన్ పత్రిక ది డాన్ కథనం ప్రకారం, సియాల్‌కోట్‌లోని వజీరాబాద్ రోడ్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రైవేట్ ఫ్యాక్టరీల కార్మికులు ఫ్యాక్టరీ ఎగుమతి మేనేజర్‌పై దాడి చేసి అతని మృతదేహాన్ని దహనం చేశారు.
 
 
సియాల్‌కోట్ జిల్లా పోలీసు అధికారి ఉమర్ సయీద్ మాలిక్ మాట్లాడుతూ ఆ వ్యక్తిని శ్రీలంకకు చెందిన ప్రియాంత కుమారగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments