Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం, శ్రీలంక పౌరుడిపై పాకిస్తాన్‌లో మూకదాడి, చంపి పెట్రోల్ పోసి...

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (20:36 IST)
ఇస్లామాబాద్: దైవదూషణ ఆరోపణలపై శ్రీలంకకు చెందిన ఒక వ్యక్తిపై శుక్రవారం సియాల్‌కోట్‌లో మూక దాడి చేసింది. ఆ దాడిలో అతడిని చంపిన తర్వాత అతని మృతదేహాన్ని దగ్ధం చేసారు.
 
 
పాకిస్తాన్ పత్రిక ది డాన్ కథనం ప్రకారం, సియాల్‌కోట్‌లోని వజీరాబాద్ రోడ్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రైవేట్ ఫ్యాక్టరీల కార్మికులు ఫ్యాక్టరీ ఎగుమతి మేనేజర్‌పై దాడి చేసి అతని మృతదేహాన్ని దహనం చేశారు.
 
 
సియాల్‌కోట్ జిల్లా పోలీసు అధికారి ఉమర్ సయీద్ మాలిక్ మాట్లాడుతూ ఆ వ్యక్తిని శ్రీలంకకు చెందిన ప్రియాంత కుమారగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments