Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా వ్యక్తికి 'చిల్లీ కింగ్' పురస్కారం.. ఎందుకో తెలుసా? (Video)

ప్రపంచ వ్యాప్తంగా చిత్ర విచిత్రమైన పోటీలు జరుగుతుంటాయి. ఇలాంటి పోటీలు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా చైనాలో ఓ విచిత్రమైన పోటీ జరిగింది. అదేంటంటే.. నీటి టబ్‌లో కూర్చొని పండు మిరపకాయలను ఆరగించాల

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2017 (06:56 IST)
ప్రపంచ వ్యాప్తంగా చిత్ర విచిత్రమైన పోటీలు జరుగుతుంటాయి. ఇలాంటి పోటీలు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా చైనాలో ఓ విచిత్రమైన పోటీ జరిగింది. అదేంటంటే.. నీటి టబ్‌లో కూర్చొని పండు మిరపకాయలను ఆరగించాలి. ఒక్క నిమిషంలో ఎక్కువ మిరపకాయలను తిన్నవారిని విజేతగా ప్రకటిస్తారు. 
 
ఈ తరహా పోటీ చైనాలోని హునాన్ ప్రాంతంలో జరిగింది. ఒక నిముషంలో అత్యధిక మిరపకాయలు తిని ఏడవకూడదనే నిబంధన పెట్టారు. ఇందుకోసం ముందుగా పోటీదారులు నీటితో నిండిన టబ్‌లో కూర్చోవాలి. ఆ తర్వాత ఆ టబ్‌ను మిరపకాయలతో నింపుతారు. ఇపుడు పోటీదారులు పండు మిరపకాయలను ఏడవకుండా తినాలి. అయితే ఈ పోటీలో విజేతగా నిలిచిన వ్యక్తి ఒక నిముషంలో 15 మిరపకాయలను తినగలిగాడు. ఇతనికి చిలీ కింగ్ పురస్కారాన్ని అందజేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments