Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒప్పో స్మార్ట్‌ఫోన్ యూజర్లకు జియో ఉచిత బంపర్ ఆఫర్... ఏంటది?

ఒప్పో సంస్థ తయారు చేసే స్మార్ట్ ఫోన్ యూజర్లకు రిలయన్స్ జియో ఉచిత బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఒప్పో - జియో సంస్థల మధ్య కుదిరిన ఒక అవగాహనా ఒప్పందంలో భాగంగా, ఈ ఉచిత ఆఫర్‌ను ప్రకటించింది.

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2017 (06:38 IST)
ఒప్పో సంస్థ తయారు చేసే స్మార్ట్ ఫోన్ యూజర్లకు రిలయన్స్ జియో ఉచిత బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఒప్పో - జియో సంస్థల మధ్య కుదిరిన ఒక అవగాహనా ఒప్పందంలో భాగంగా, ఈ ఉచిత ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా, ఒప్పో స్మార్ట్ ఫోన్లను వాడుతున్న యూజర్లకు ఉచితంగా హై స్పీడ్ 4జీ డేటాను అందిస్తున్నట్టు జియో ప్రకటించింది. 
 
ఒప్పోకు చెందిన ఎఫ్3, ఎఫ్3 ప్లస్ లేదా ఎఫ్1 ప్లస్ ఫోన్లను వాడుతున్న వారు రూ.309తో జియో సిమ్ రీచార్జ్ చేసుకుంటే దాంతో 10 జీబీ ఉచిత 4జీ డేటా లభిస్తుంది. ఇలా మార్చి 31, 2018 వరకు ఈ ఆఫర్‌ను యూజర్లు 6 సార్లు వాడుకుని మొత్తం 60 జీబీ డేటాను పొందవచ్చు. 
 
అలాగే, ఒప్పోకు చెందిన ఎఫ్1ఎస్, ఎ57, ఎ37, ఎ33 ఫోన్లను వాడుతున్న వారికి 7 జీబీ ఎక్స్ ట్రా డేటా ఫ్రీగా లభించనుంది. వీరు కూడా పైన చెప్పిన తేదీ లోపు 6 సార్లు రీచార్జి చేసుకుని మొత్తం 42 జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చన్నమాట. అయితే ఈ ఆఫర్ జూన్ 30, 2017వ తేదీ తర్వాత ఒప్పో ఫోన్లను కొన్నవారికే వర్తిస్తుందనే నిబంధన విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments