Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మళ్లీ గర్జించిన తుపాకీలు - 8 మంది మృతి

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (07:32 IST)
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకులు మళ్లీ గర్జించాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు పోలీస్ అధికారి, ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరొకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. 
 
నగర శివారులోని గార్లాండ్‌లో ఉన్న ఓ దుకాణంలోకి వచ్చిన దుండగుడు పికప్ ట్రక్‌లో బయటకువెళ్లి, మళ్లీ వెంటనే తిరిగి వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఆ వెంటనే అదే ట్రక్కులో పారిపోయాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
అదేవిధంగా డెన్వర్‌లో సమీపంలో జరిగిన మరో ఘటనలో పోలీస్ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. నగర సమీపంలోని ఓ వాణిజ్య దుకాణంలోకి వచ్చిన ఓ దండుగు కాల్పులు జరిపారు. 
 
ఈ దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయాడు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు తుపాకీ ఘటనలో ఇద్దరు మహిళల, ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోవడం విచారకరం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments