Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండమాన్‌ పోర్ట్‌బ్లేయిర్‌లో భూప్రకంపనలు - 4.3గా నమోదు

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (07:14 IST)
అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. స్థానిక పోర్ట్‌బ్లేయిర్‌లో బుధవారం ఉదయం 5.30 గంటలకు ఈ భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రాని పోర్ట్‌బ్లేయిర్‌కు 165 కిలోమీటర్ల దూరం అడుగు భాగంలో గుర్తించారు. 
 
అయితే, ఈ భూకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. ఇదిలావుంటే, మంగళవారం శ్రీనగర్‌లో 4.8 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెల్సిందే. అలాగే, ఈ నెల 26 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్, మణిపూర్ ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments