Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

ఠాగూర్
సోమవారం, 18 ఆగస్టు 2025 (11:37 IST)
పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిక కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ కారణంగా గత జూన్ నెల నుంచి ఇప్పటివరకు 675 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా గిల్గిట్ బల్టిస్థాన్, ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రాంతాల్లో అత్యధికంగా చనిపోయారు. డజన్ల సంఖ్యలో ప్రజలు, పర్యాటకులు గల్లంతయ్యారు. మన్ సేహ్హా జిల్లా సిరాన్‌లో లోయలో కొండ చరియలు విరిగిపడి రహదారులు మూసుకునిపోయాయి. 
 
ఆ ప్రాంతంలో చిక్కుకున్న 1300 మంది పర్యాటకులను విపత్తు నిర్వహణ సిబ్బంది రక్షించారు. ఈ సీజన్‌‍లో పాక్‌లో వర్షాలు కారణంగా మరణించిన వారి సంఖ్య 675కు దాటింది. మృతులకు పాక్  ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments