Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రిడ్జ్ పేలడంతో ఐదుగురు సజీవదహనం-కంప్రెజర్ పేలిపోవడంతో..

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2023 (12:31 IST)
ఫ్రిడ్జ్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనమైన ఘటన పంజాబ్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్, జలంధర్ జిల్లాలో రిఫ్రిజిరేటర్ కంప్రెజర్ పేలిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. 
 
కంప్రెజర్ భారీ శబ్దంతో పేలిపోయిన తర్వాత.. ఇంటిలో మంటలు చెలరేగాయి. ఆ సమయానికి నిద్రపోతున్న బాధితులు.. ఆ మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు వున్నారు.  
 
మృతులను యశ్‌పాల్ ఘయ్ (70), రుచి ఘయ్ (40), మన్షా (14), దియా (12), అక్షయ్ (10)‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments