Webdunia - Bharat's app for daily news and videos

Install App

#మెర్రీ క్రిస్మస్.. 80 మంది ఉగ్రమూకల హతం.. పశ్చిమ ఆఫ్రికాలో నరమేధం

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (10:56 IST)
పశ్చిమ ఆఫ్రికాలో ఉగ్రమూకలు విధ్వంసం సృష్టించాయి. క్రిస్మస్ రోజున నరమేథం సృష్టించారు. క్రిస్మస్ వేడుకల్లో జిహాదీలు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 35 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. 
 
రంగంలోకి దిగిన సైనిక బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో రాజధానిలో స్థానిక కాలమానం ప్రకారం.. మంగళవారం (డిసెంబర్ 24,2019) అర్ధరాత్రి ఈ ఘటన చోటు జరిగింది.
 
ఈ ఘటనపై భద్రతా సిబ్బంది మాట్లాడుతూ.. నవంబరులో జరిగిన పలు ఆపరేషన్ కార్యక్రమాల్లో వందలాది మంది టెర్రరిస్టులు మరణించారని.. ఇందుకు ప్రతీకారంగా పౌరులను పొట్టనబెట్టుకున్నారని చెప్పారు. పశ్చిమ ఆఫ్రికాలో రాజధాని నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు ఈ దాడులకు పాల్పడ్డాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments