Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు 31 యేళ్ళ జైలు

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (22:08 IST)
ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు మొత్తం 31 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ పాకిస్థాన్ కోర్టు తీర్పునిచ్చింది. ఉగ్రవాదులకు నిధులు మళ్లించారనే రెండు వేర్వేరు కేసుల్లో జమాత్ ఉద్ దవా అధినేతకు పాకిస్థాన్ యాంటీ టెర్రరిజం కోర్టు ఈ శిక్షను విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. 
 
అలాగే, రూ.3.40 లక్షల అపరాధం కూడా విధించింది. అలాగే, హఫీజ్ ఆస్తులను స్తంభింపజేయాలని ఆదేశించింది. దీంతో హఫీజ్ సయీద్ మసీదు, మదర్సాను పాక్ అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు. గత 2020లో టెర్రరిస్టులకు మద్దతిచ్చినందుకు ఉగ్రవాద నేతకు 15 ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెల్సిందే. 
 
2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో 166 మంది చనిపోయారు. సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని కేంద్రం నిరంతరం అభ్యర్థించినప్పటికీ, పాకిస్థాన్ తిరస్కరిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కోర్టు ఆయనకు ఏకంగా 31 యేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పునివ్వడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments