పఠాన్‌కోట్ సూత్రధారి - భారత్ మోస్ట్ వాంటెడ్ పాక్ ఉగ్రవాది షాహిద్ హతం

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (13:37 IST)
భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, పఠాన్‌కోట్ ఉగ్రదాడికి సూత్రధారిగా ఉన్న షాహిద్‌ లతీఫ్ హతమయ్యాడు. పాకిస్థాన్ దేశంలోని సియోల్‌కోట్‌లోని ఓ మసీదులో గుర్తు తెలియని సాయుధ దండగులు ఆయన్ను కాల్చి చంపేశారు. ఉగ్రవాద జైష్ మొహ్మద్ సభ్యుడైన 41 యేళ్ళ షాహిద్... భారత్‌లో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. గత 1994 నవంబరు 12వ తేదీన ఉపా చట్టం కింద అరెస్టు అయి 16 యేళ్ళపాటు జీవితం గడిపాడు. 
 
2010లో వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్ చేరాడు. 2016 జనవరి రెండో తేదీన పఠాన్‌కోట్‌లో జరిగిన ఉగ్రదాడి వెనుక కీలక పాత్ర పోషించాడు. సియోల్ కోట్ నుంచే ఈ ఉగ్రదాడిని ఆయన పర్యవేక్షించిన షాహిద్.. ఇందుకోసం ఆయన నలుగురు ఉగ్రవాదులను చంపేశాడు. తాజాగా పాకిస్థాన్‌లోని సియోల్ కోట్‌లోనే దుండగుల చేతిలో హతమయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments