Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్గో ట్రక్కు బీభత్సం.. 19 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 7 నవంబరు 2021 (15:13 IST)
మెక్సికో దేశంలో ఓ కార్గో ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఇందులో ఏకంగా 19 మంది వరకు మృత్యువాతపడ్డారు. అనేక మంది గాయపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సెంట్రల్ మెక్సికోలోని హైవే పై ఉన్న ఓ టోల్ బూత్ వ‌ద్ద శ‌నివారం ఓ వ‌స్తువుల‌ను ర‌వాణా చేసే కార్గో ట్ర‌క్కు అదుపు త‌ప్పి ప‌లు వాహ‌నాల‌పైకి దూసుకెళ్లింది. 
 
ఈ క్ర‌మంలో అక్క‌డ మంట‌లు చెల‌రేగి ప‌లు వాహ‌నాలు ద‌గ్థం అయ్యాయి. మంట‌ల్లో చిక్కుకుని 19 మంది స‌జీవ ద‌హ‌నమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ కార్గో ట్రక్కు బ్రేకులు ఫెయిలవడం కావ‌డం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాధ‌మిక నిర్థార‌ణ‌కు వ‌చ్చారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments