Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యాపై ఉక్రెయిన్‌ సేనల దాడి.. 1000 మంది రిజర్విస్టులు మృతి

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (09:34 IST)
రష్యాపై ఉక్రెయిన్‌ సేనలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా కీవ్‌ జరిపిన దాడుల్లో ఒక్కరోజే కనీసం 1000 మంది రిజర్విస్టులు మృతిచెందినట్లు ఉక్రెయిన్‌ రక్షణ వర్గాలు తెలిపాయి. 
 
యుద్ధక్షేత్రంలో తగులుతోన్న వరుస దెబ్బలతో సాధారణ పౌరులు, మాజీ ఖైదీలు, మాజీ సైనికులును రిజర్విస్టులుగా రష్యా తన దళాల్లోకి తీసుకుంటోంది. 
 
చాలామందికి సరైన శిక్షణ అందడం లేదని.. ఆయుధాలు లేవు. రష్యా అధికారుల ప్రకారం ప్రస్తుతం 41వేల మంది రిజర్విస్టులు ఉక్రెయిన్‌ దళాలతో పోరాడుతున్నారు. వీరిని లక్ష్యం చేసుకొని కీవ్‌ సేనలు దాడులు చేస్తున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments