Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ చరిత్రలో మరపురాని యుద్ధం కార్గిల్ వార్

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (17:05 IST)
భారత చరిత్రలోనే కాదు.. ప్రపంచ చరిత్రలోనే మరపురానిగా మిగిలిపోయిన యుద్ధం కార్గిల్ వార్. భారతదేశం విభజన తర్వాత పాకిస్థాన్  దాయాది దేశంగా ఆవిర్భవించింది. అప్పటి నుంచి భారత్, పాకిస్థాన్ మధ్య విభేదాలు పెరిగాయి. అయితే, కాశ్మీర్ అంశంలో ఇరు దేశాల మధ్య కీచులాట మొదలైంది. కానీ, అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో, కాశ్మీర్ రాజు హరిసింగ్ కాశ్మీరును భారతదేశంలో విలీనం చేశాడు. 
 
అప్పటి నుండి, 1999 లో, కాశ్మీర్ ప్రక్కనే ఉన్న కార్గిల్ ప్రాంతాన్ని భారతదేశం ఆక్రమించడంలో పాకిస్థాన్ ఒక అడుగు ముందుకేసింది. ఇందుకోసం ఇరు దేశాల మధ్య సాగిన యుద్ధమే కార్గిల్ వార్. ఇది 1999 మే 3వ తేదీన ప్రారంభమై జూలై 26వ తేదీ వరకు కొనసాగింది. ఈ యుద్ధంలో అనేక వందల మంది సైనికులు అమరవీరులయ్యారు. ఈ యుద్ధాన్ని జ్ఞాపకార్థం జూలై 26న కార్గిల్ స్మారక దినోత్సవం జరుపుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments