Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పును అతిగా తింటే బట్టతల ఖాయమా?

అతిగా తినడం ఎప్పడూ అనర్థదాయకమే. ఇది ఉప్పుకు కూడా వర్తిస్తుంది. అందుకే ఉప్పును హిమ శత్రువుగా పేర్కొంటారు. ప్రతి వంటకానికీ రుచిని తెప్పించి, నాలుకని ఆకర్షించి, మనిషిని తనకు బానిసగా మార్చేశక్తి ఉప్పుకు ఉ

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (13:40 IST)
'ఉప్పులేని కూర యొప్పదు రుచులకు 
పప్పులేని తిండి ఫలము లేదు 
అప్పులేనివాడె యధిక సంపన్నుడు 
విశ్వదాభిరామ వినురవేమ'
 
దేన్నైనా అతిగా తినడం ఎప్పుడూ అనర్థదాయకమే. ఇది ఉప్పుకు కూడా వర్తిస్తుంది. అందుకే ఉప్పును హిమ శత్రువుగా పేర్కొంటారు. ప్రతి వంటకానికీ రుచిని తెప్పించి, నాలుకని ఆకర్షించి, మనిషిని తనకు బానిసగా మార్చేశక్తి ఉప్పుకు ఉంది. దీనినే సోడియం క్లోరైడ్‌ అంటారు.
 
ముఖ్యంగా మనం వండుకునే విధానాల వల్ల స్వతస్సిద్ధమైన పరిమాణాలు తారుమారవుతాయి. అంటే పొటాషియం తగ్గి, సోడియం పెరిగిపోతుంది. ఇది అత్యంత ప్రమాదకరం. ఉప్పును ఎక్కువగా తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. 
 
ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థవారి సూచన ప్రకారం ఒక వ్యక్తి రోజుకి మూడు నుంచి ఐదు గ్రాముల ఉప్పు తింటే సరిపోతుంది. కానీ మనం రోజుకి 15 నుంచి 20 గ్రాములు సేవిస్తున్నాం. ఇలా తినడం రోగాలకు దారి తీస్తుంది. అలాగే కలిగే నష్టాలేంటో ఓసారిపరిశీలిద్ధాం. 
 
* ఉప్పును అతిగా సేవిస్తే రక్తస్రావం పెరుగుతుంది. దాహం పెరుగుతుంది. బలం నశిస్తుంది.
* దంతాల సందుల్లో వాపు వస్తుంది. జుత్తు నెరుస్తుంది, బట్టతల వస్తుంది.
* చర్మంలో ముడతలు ఇంకా ఇతర చర్మ వికారాలు కలుగుతాయి. 
* నీటిని శరీరంలో నిల్వ ఉండేట్టు చేసి ఊబకాయం, వాపులు కలుగ చేస్తుంది. 
* రక్త నాళాల లోపలి పొరను గట్టిపరచి రక్తప్రసరణకు అవరోధం కలిగించి బీపీని పెంచుతుంది. 
* తద్వారా పక్షవాతం, గుండెపోటు, కీళ్లవాపులు వచ్చే అవకాశం ఉంటుంది. 
* రుచుల కోసం పాకులాడితే వచ్చే రోగాలను రుచి రోగాలు అంటారు. ఇవి అనర్థదాయకం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments