Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు గ్లాసుల నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి...

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (22:09 IST)
గ్యాస్ ప్రాబ్లం, ఎసిడిటీ ఉందా? ఇప్పుడిపుడే ఫైల్స్ స‌మ‌స్య కూడా ఎదుర‌వుతోందా? వీటికి తోడు అజీర్తితో బాధపడేవారికి చిట్కాలు ఇవిగో.
 
రెండు గ్లాసుల నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి, మరిగించి, గోరువెచ్చగా తాగాలి. అదీ ఉదయం నిద్ర‌ లేచిన వెంట‌నే బ్రష్ చేసాక పరగడుపున తీసుకోవాలి.
 
రాత్రి భోజనం చేశాక, పడుకొనే సమయంలో ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగాలి. 
 
ఇలా ప్రతి రోజు క్రమం తప్పకుండా చేయడం వల్ల జీర్ణాశయం శుద్ధి చెందుతుంది. అరుగుదల శక్తి పెరుగుతుంది. తద్వారా సమస్య తగ్గుముఖం పడుతుంది.
 
సంతులిత ఆహారం తీసుకొంటూ, రోజులో కనీసం 4 కిలో మీట‌ర్లు కాలినడక వ్యాయామం చేసుకోవాలి.
 
పైల్స్ త‌గ్గ‌డానికి చ‌ల‌వ వ‌స్తువులు తిన‌డంతో పాటు... రోజూ క్ర‌మం త‌ప్పుండా కుక్కుటాస‌నం వేస్తే పైల్స్ స‌మ‌స్య త‌గ్గిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments