Webdunia - Bharat's app for daily news and videos

Install App

షార్ట్ మెమెరీ లాస్... అది తీసుకుంటే ఔట్...

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (21:37 IST)
బిజీ లైఫ్‌ పని ఒత్తిళ్ళు కారణంగా మెదడు గతంలో ఉన్న విధంగా చురుకుదనాన్ని కనబరచలేకపోతోంది. దీంతో మరిచిపోవడం సాధారణమైపోయింది. ఫలితంగా అనారోగ్య సమస్యల్లో మతిమరుపు కూడా చేరిపోయింది. ముఖ్యంగా షార్ట్ టైం మెమరీ లాస్ ఎక్కువవుతోంది. ఒక గ్రాము పసుపుతో మతిమరుపుకు స్వస్తి పలుకవచ్చట. ఇదే పరిశోధనలో తేలింది.
 
ఒక గ్రాము పసుపుతో షార్ట్ టైం మెమరీ లాస్ నుంచి బయట పడవచ్చు. 60 యేళ్ళ పైబడిన వారిపై ఈ ప్రయోగం చేస్తే వారు బయటపడినట్లు పరిశోధనలో వెల్లడైందట. పసుపులో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయన్నది తెలిసిందే. సాధారణంగా వాడే వంటల్లో తరచుగా పసుపును వాడితే సరిపోతుందట.
 
ఖర్జూర పండు ప్రయోజనం...
1. ఖర్జూరపండులో ఎక్కువ పీచు పదార్థం వుంటుంది.
2. మూత్రం సాఫీగా కానివారికి ఖర్జూరపండు పెడితే మూత్రం సాపీగా అవుతుంది. మూత్ర సంబంధమైన ఇబ్బందులను తొలగిస్తుంది. 
3. మూత్రపిండాలలో రాళ్ళు కరగాలంటే ఖర్జూర పండు తరుచుగా తినాలి.
4. ఖర్జూరపండు తీసుకుంటే శరీరానికి నీరు పట్టడాన్ని నివారిస్తుంది.
5. బాలింతలు ఖర్జూర పండు తినడం వలన బాగా పాలుపడతాయి.
6. ఖర్జూర పండు తినడం వలన ఎముకలు బలంగా, పటుత్వంగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments