Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులుపు ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (20:24 IST)
పులుపును మన శరీరంలో అంతర్భాగం చేసుకోవాలి. ఈ పులుపు లభించే పదార్థాలు... చింతపండు, ఉసిరి, నిమ్మ, ముగ్గని నారింజ, మామిడి వంటి పళ్ళు, వెనిగర్ వంటివి ఇలాంటివాటి కోవలోకి వస్తాయి. పులుపుతో శరీరంపై ప్రభావం ఏమిటో తెలుసుకుందాం... 
 
అధికంగా తీసుకుంటే ఏం జరుగుతుంది? 
* కఫ, వాత, పిత్త దోషాలు కలుగుతాయి. 
* దృష్టి మందగిస్తుంది. 
* శరీరం అనారోగ్యం పాలవుతుంది.  
* ఆహారాన్ని అధికంగా జీర్ణ పరుస్తుంది. 
* కాళ్ళు, చేతులు నీరు పడతాయి. 
* దాహం ఎక్కువ అవుతుంది. 
* ఎనీమియా, చర్మ వ్యాధులు, తలతిరగడం, దురదలు కలుగుతాయి.
 
పులుపు ప్రభావం ఏమిటి?
* నోటిలో లాలాజలం ఎక్కువుగా ఊరేట్లు చేస్తుంది. 
* జీర్ణ క్రియకు సహాయపడుతుంది. 
* మల విసర్జన బాగా జరగుతుంది. 
* నిల్వ ఉన్న జిగురు పదార్థాలను బైటికి పంపుతుంది. 
* పదార్థాలకు మంచి రుచినిస్తుంది. 
* జఠరాగ్నిని పెంచుతుంది. బలంగా ఉంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

గంగలూరు అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోలు హతం!

ఏపీలో ఇద్దరికే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్లెవరంటే?: కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి

ఆదాయపన్ను విషయంలో కేంద్రం ఎందుకు దిగివచ్చింది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన ఓంకార్

Sai Pallavi-అనారోగ్యానికి గురైన సాయి పల్లవి -రెండు రోజులు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలట

తర్వాతి కథనం
Show comments