Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనీమియా... ఇవి తింటే రక్తహీనతను అరికట్టవచ్చు...

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (22:19 IST)
రక్త హీనతను ఎనీమియా అంటారు. శరీరానికి అవసరమైన రక్తం లేనట్లయితే అది రక్తహీనతకు దారితీస్తుంది. అందువల్ల ఈ క్రింది పదార్థాలను తీసుకుంటుంటే రక్తం స్థాయిలు పెరిగుతాయి. స్ట్రాబెర్రీలలో ఐరన్ కంటెంట్ అధికంగా వుంటుంది. వీటిలో వుండే యాంటీ ఆక్సిడెంట్స్, ఎ, ఇ - విటమనులు కూడా ఉంటాయి.
 
అలాగే ఖర్జూరాలలో ఆరోగ్యానికి ఉపకరించే పోషకాలు అత్యధికముగా ఉంటాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు హీమోగ్లోబిన్‌ స్థాయిని పెంచుతాయి.
 
ఇంకా పండ్లు, కూరగాయల విషయానికి వస్తే... బీట్‌రూట్, ఆరెంజ్, క్యారెట్ రసాలను ప్రతిరోజూ తాగుతూ వుంటే హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరుగుతాయి.
 
మాంసాహారులైతే మటన్‌ తింటే హిమోగ్లోబిన్‌ స్థాయి పెరుగుతుంది. కోడిగుడ్లు కూడా శరీరంలో ఇనుము స్థాయిని పెంచుతాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ఫేస్‌‌‌‌‌బుక్ పరిచయం కొంపముంచింది

ప్రయాణికుల హడలెత్తిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 224 మంది మృత్యువాత

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

తర్వాతి కథనం
Show comments