Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో శరీర ఛాయ మెరిసిపోయేందుకు 5 చిట్కాలు

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (22:00 IST)
శీతాకాలం రాగానే చాలామంది శరీరం పొడిబారిపోయి పగుళ్లు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యను అడ్డుకునేందుకు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
బొప్పాయి గుజ్జు శరీరానికి రాసుకుని స్నానము చేస్తే శరీరములోని మృతకణాలు తొలగిపోతాయి.
 
బియ్యపు పిండితో నలుగు పెట్టి స్నానము చేస్తే చర్మము బగువుగా, కాంతివంతముగా ఉంటుంది.
 
నువ్వుల నూనె పొడి చర్మానికి చక్కగా పనిచేస్తుంది. శరీరము ఈ నూనెతో మర్ధన చేస్తే నున్నగా, కాంతివంతముగా తయారవుతుంది. చర్మానికి ఒకరకమైన మెరుపు వస్తుంది.
 
వేపాకుల ముద్ద, నిమ్మరసము కలిపి తలకు రాసుకుని గంటసేపు ఉండనిచ్చి తలస్నానము చేస్తే చుండ్రు పోతుంది.
 
ఓట్స్‌ని పొడిచేసి చర్మ శుద్ధి కి ఉపయోగించవచ్చు. ఈ పొడిని రుద్దుకుని ప్రతిరోజూ స్నానము చేయడం వల్ల శరీరానికి కాంతివంతమైన రంగు వస్తుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

తర్వాతి కథనం
Show comments