Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో శరీర ఛాయ మెరిసిపోయేందుకు 5 చిట్కాలు

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (22:00 IST)
శీతాకాలం రాగానే చాలామంది శరీరం పొడిబారిపోయి పగుళ్లు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యను అడ్డుకునేందుకు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
బొప్పాయి గుజ్జు శరీరానికి రాసుకుని స్నానము చేస్తే శరీరములోని మృతకణాలు తొలగిపోతాయి.
 
బియ్యపు పిండితో నలుగు పెట్టి స్నానము చేస్తే చర్మము బగువుగా, కాంతివంతముగా ఉంటుంది.
 
నువ్వుల నూనె పొడి చర్మానికి చక్కగా పనిచేస్తుంది. శరీరము ఈ నూనెతో మర్ధన చేస్తే నున్నగా, కాంతివంతముగా తయారవుతుంది. చర్మానికి ఒకరకమైన మెరుపు వస్తుంది.
 
వేపాకుల ముద్ద, నిమ్మరసము కలిపి తలకు రాసుకుని గంటసేపు ఉండనిచ్చి తలస్నానము చేస్తే చుండ్రు పోతుంది.
 
ఓట్స్‌ని పొడిచేసి చర్మ శుద్ధి కి ఉపయోగించవచ్చు. ఈ పొడిని రుద్దుకుని ప్రతిరోజూ స్నానము చేయడం వల్ల శరీరానికి కాంతివంతమైన రంగు వస్తుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments