Webdunia - Bharat's app for daily news and videos

Install App

మినుములను నూనెలో వేయించి..?

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (18:12 IST)
మినుములు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మినపప్పు తరచు ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన శరీర వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. దాంతోపాటు అనేకరకాల వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చును. 100 గ్రాముల మినుముల్లో 18 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. ఇవన్నీ అధిక బరువును తగ్గించడానికి చాలా ఉపయోగపడుతాయి. 
 
పావుకప్పు మినుములను నూనెలో వేయించుకోవాలి. ఆపై 5 ఎండుమిర్చి, 3 టమోటాలు, 1 ఉల్లిపాయను కూడా నూనెలో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఎండుమిర్చి కచ్చాపచ్చాగా చేసి అందులో కొద్దిగా ఉప్పు, వేయించిన మినుములు వేసి రుబ్బుకోవాలి. తరువాత కొద్దిగా చింతపండు, ఉల్లిపాయ, టమోటాలు వేసి పచ్చడిగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని తాలింపు పెట్టుకోవాలి. చివరగా ఈ పచ్చడిలో నెయ్యివేసి వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచుగా ఉంటుంది. ఇలా మినుముతో చేసిన పదార్థాలు తింటుంటే జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
 
అంతేకాక గుండె జబ్బులను నివారించే అద్భుతమైన గుణం మినుములకు ఉంది. ఇందుకు కారణం మినుముల్లో ఉన్న పొటాషియం, పీచుపదార్థాలే. అవి రక్తంలోకి వెలువడే చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తాయి. అలానే మినుములతో తయారుచేసిన గారెలు, వడలు వంటివి తింటుంటే కూడా డయాబెటిస్ వ్యాధి అదుపులో ఉంటుంది. ముఖ్యంగా రక్తపోటు వ్యాధిని తగ్గిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments