Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేపకాడల కషాయంలో మిరియాల పొడుము వేసి...

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (22:47 IST)
వేపకాడల కషాయంలో మిరియాల పొడుము వేసి త్రాగించడం ద్వారా దీర్ఘకాలిక మొండి జ్వరాలు తగ్గుముఖం పడతాయి.
 
ఉదయం పరగడుపున రెండు చెంచాల వేపాకు రసం సేవించినట్లయితే కడుపులో వున్న విషక్రిములు నశిస్తాయి.
 
పాత బెల్లం, మిరియాల చూర్ణం పెరుగుతో కలిపి సేవించినట్లయితే గొంతు బొంగురుపోవడం తగ్గిపోతుంది.
 
జామ పువ్వులు నేతితో ఉడికించి కండ్లపై వేసి కట్టినట్లయితే కండ్ల కలకలు తగ్గిపోతాయి.
 
మందార చెట్టు వేర్లు నూరి నువ్వుల నూనెలో కలిపి సేవిస్తుంటే స్త్రీల రక్తస్రావము తగ్గుతుంది.
 
ప్రతిరోజూ నారింజ రసం సేవిస్తుంటే అజీర్తి తొలగి, ఆకలి వేస్తుంది.
 
తేనె ఒక భాగం, టమోటా రసం రెండు భాగములు కలిపి భోజనతూర్పర్వం సేవించినట్లయితే అరుచి తగ్గి ఆకలి కలుగుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments