Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేపకాడల కషాయంలో మిరియాల పొడుము వేసి...

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (22:47 IST)
వేపకాడల కషాయంలో మిరియాల పొడుము వేసి త్రాగించడం ద్వారా దీర్ఘకాలిక మొండి జ్వరాలు తగ్గుముఖం పడతాయి.
 
ఉదయం పరగడుపున రెండు చెంచాల వేపాకు రసం సేవించినట్లయితే కడుపులో వున్న విషక్రిములు నశిస్తాయి.
 
పాత బెల్లం, మిరియాల చూర్ణం పెరుగుతో కలిపి సేవించినట్లయితే గొంతు బొంగురుపోవడం తగ్గిపోతుంది.
 
జామ పువ్వులు నేతితో ఉడికించి కండ్లపై వేసి కట్టినట్లయితే కండ్ల కలకలు తగ్గిపోతాయి.
 
మందార చెట్టు వేర్లు నూరి నువ్వుల నూనెలో కలిపి సేవిస్తుంటే స్త్రీల రక్తస్రావము తగ్గుతుంది.
 
ప్రతిరోజూ నారింజ రసం సేవిస్తుంటే అజీర్తి తొలగి, ఆకలి వేస్తుంది.
 
తేనె ఒక భాగం, టమోటా రసం రెండు భాగములు కలిపి భోజనతూర్పర్వం సేవించినట్లయితే అరుచి తగ్గి ఆకలి కలుగుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు

ISRO : నమ్మశక్యం కాని డీ-డాకింగ్‌ సాధించిన SpaDeX ఉపగ్రహాలు.. ఇస్రో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

తర్వాతి కథనం
Show comments