Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి టెంకలో గింజ ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (19:12 IST)
మామిడి పండుతో పాటు దాని టెంక కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మహిళల్లో ఋతుస్రావం తర్వాత 4-5 రోజుల వరకు స్త్రీలు భరించలేని నొప్పిని ఎదుర్కొంటారు. ఈ నొప్పి రాకుండా ఉండేందుకు కొందరు మహిళలు పెయిన్ కిల్లర్స్ కూడా వాడుతుంటారు. మామిడి గింజల నుండి తయారైన పొడి పీరియడ్స్ నొప్పి, రక్తస్రావం రెండింటినీ తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని పెరుగుతో కూడా తినవచ్చు.

 
పంటి నొప్పి, రక్తస్రావం వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ వ్యాధి చికిత్సలో మామిడి గింజల నుండి తయారైన పొడి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం టూత్‌పేస్ట్‌గా ఉపయోగించవచ్చు. ఇది అన్ని దంత సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది.

 
బరువును తగ్గించుకోవడానికి మామిడి గింజల పొడిని ఉపయోగించవచ్చు. ఇందులో ప్రొటీన్లు, పీచుపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, దీని వల్ల ఎక్కువ కాలం ఆకలిగా అనిపించదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభం, భారతదేశంలో భారీ విస్తరణ ప్రకటన

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

తర్వాతి కథనం
Show comments