Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ చిన్న కిటుకుతో కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయ్

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (21:59 IST)
మనం ఎదుర్కొనే వివిధ అనారోగ్య సమస్యలకు మెంతుల ద్వారా పరిష్కారం లభిస్తుంది. అందుకే మెంతులను ఔషధంగా చెపుతారు.
 
కిడ్నీలో రాళ్లు: మెంతిపొడి 100 గ్రాములు, నల్ల ఉలవలు వేయించి చేసిన పొడి 100 గ్రాములు కలిపి ఉంచుకుని రోజుకి రెండుపూటలా పూటకి 50 మిల్లీ లీటర్లు ముల్లంగిరసంలో 2-3 గ్రాముల చూర్ణాన్ని కలిపి సేవిస్తూ వుంటే మూత్రపిండాలు-కిడ్నీల్లో, మూత్రనాళాలు మొదలైన మూత్ర వ్యవస్థలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి. 
 
మధుమేహం నియంత్రించేందుకు.. రోజూ రాత్రిపూట 200 మిల్లీ లీటర్ల నీటిలో 10 గ్రాముల మెంతులు వేసి నానించి ఉదయం పరగడపున నానిన మెంతులను నమిలి మింగి మిగిలిన నీరు తాగాలి. 
 
నోట్లో పుళ్లు వుంటే.. రాత్రి పూట 200 మిల్లీ లీటర్ల నీటిలో 10 నుంచి 15 గ్రాముల మెంతులను వేసి ఉదయం నీటిని వడగట్టి ఆ నీటిని పుక్కిలించి ఉమ్మేయడం వల్ల ఈ సమస్య త్వరగా తగ్గిపోతుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments