Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట గోరువెచ్చని నీటితో నిమ్మరసం తాగడం మంచిదా?

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (22:30 IST)
రాత్రిపూట గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తాగితే మంచిదేనా అనే సందేహం వుంటుంది. ఈ నిమ్మరసాన్ని తాగితే పడుకునే ముందు విశ్రాంతిని కలిగించి చక్కటి నిద్రకు సహాయపడుతుంది. ఇది సాధారణ ఆర్ద్రీకరణకు కూడా సహాయపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది కనుక శారీరక విధులను సక్రమంగా నిర్వహించేట్లు చేస్తుంది.
 
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువును నియంత్రించడంలో నిమ్మరసం దోహదం చేస్తుంది. కిడ్నీ స్టోన్స్ నివారిస్తాయి. అలాగే రక్తహీనత నుండి రక్షిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments