రాత్రిపూట గోరువెచ్చని నీటితో నిమ్మరసం తాగడం మంచిదా?

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (22:30 IST)
రాత్రిపూట గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తాగితే మంచిదేనా అనే సందేహం వుంటుంది. ఈ నిమ్మరసాన్ని తాగితే పడుకునే ముందు విశ్రాంతిని కలిగించి చక్కటి నిద్రకు సహాయపడుతుంది. ఇది సాధారణ ఆర్ద్రీకరణకు కూడా సహాయపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది కనుక శారీరక విధులను సక్రమంగా నిర్వహించేట్లు చేస్తుంది.
 
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువును నియంత్రించడంలో నిమ్మరసం దోహదం చేస్తుంది. కిడ్నీ స్టోన్స్ నివారిస్తాయి. అలాగే రక్తహీనత నుండి రక్షిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అంగారక గ్రహంపై బండరాయిని గుర్తించిన నాసా.. అందులో ఇనుము, నికెల్ మూలకాలు

స్టేజ్‌పై డ్యాన్సర్ పట్ల అసభ్య ప్రవర్తన.. నో చెప్పిన డ్యాన్సర్‌పై కర్రలతో దాడి...

Jagan mohan Reddy: ఈ నెల 20న నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

తర్వాతి కథనం
Show comments