Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేపాకులను వేడి నీటిలో నానబెట్టి ఆ నీటితో స్నానం చేస్తే...?

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (19:26 IST)
వృక్ష సంపదలో కొన్నింటికి అద్వితీయమైన ఔషధ గుణాలున్నాయి. ఏ చెట్టు ఆకులో ఏమున్నదో కొన్నింటిని గురించి తెలుసుకుందాం.
 
1. సబ్జా ఆకును పిండి రసము తీసి చెవిలో పోస్తే చెవినొప్పి తగ్గుతుంది.
2. ఒక పెద్దస్పూన్ తులసి రసం ప్రతి రోజు త్రాగితే రక్తం శుభ్రపడటమే కాక గొంతు ఇన్ఫెక్షన్, కడుపునొప్పి తగ్గుతుంది.
3. మామిడి ఆకుల నుండి తీసిన పసరును కొద్దిగా వేడి చేసి చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గుతుంది.
4. పుదీనా ఆకులను మెత్తగా నూరి ప్రతిరోజు రాత్రి పూట ముఖానికి రాసి ప్రొద్దుటే గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఈ విధంగా చేయటం వల్ల మొటిమలు మచ్చలు తగ్గుతాయి.
5. వేపాకులను వేడి నీటిలో నానబెట్టి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే శరీరం మీద వున్న ఎటువంటి మచ్చలయినా త్వరగా పోతాయి.
6. ఒక కప్పు వేపాకులను కొద్ది నీటిలో మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నీటిని వడకట్టి, ఆ నీటిని ముఖానికి రాసుకుంటే ఆయిల్ స్కిన్ వారికి అస్ట్రింజెంట్‌లా పనిచేస్తుంది.
7. వేపాకు మరిగించిన నీటితో తలస్నానం చేస్తే జుత్తు ఊడటం తగ్గి నల్లగా పొడవుగా పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Father: భార్యతో గొడవ.. ముగ్గురు బిడ్డల్ని పెట్రోల్ పోసి కాల్చేశాడు.. ఆపై పురుగుల మందు తాగి?

ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి వద్దు... : ప్రధాని నరేంద్ర మోడీ

Rats Bite: ఇండోర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు.. ఇద్దరు శిశువుల మృతి.. ఎలా? (video)

ట్రాఫిక్‌తో విసుగు చెంది బైకును మోసుకుంటూ వెళ్ళిన యువకుడు..

Kavitha and Sharmila: ఏపీలో షర్మిల.. తెలంగాణలో కవిత..? ఏం జరుగబోతోంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖైరతాబాద్ గణేషుని సమక్షంలో తల్లాడ కె.పి.హెచ్.బి. కాలనీలో చిత్రం

Lavanya Tripathi : టన్నెల్ ట్రైలర్ లో లావణ్య త్రిపాఠి, అధర్వ మురళీ కాంబో అదిరింది

మదరాసి చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా : శివకార్తికేయన్

Ram: ఆంధ్రా కింగ్ తాలూకా లో ఫస్ట్ డే ఫస్ట్ షో జరుపుకుంటున్న అభిమానిగా రామ్

లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ బిర్యానీ చేస్తే నేను కొత్తిమీర చల్లాను : మౌళి తనుజ్

తర్వాతి కథనం
Show comments