Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగనిరోధక శక్తికి ఆ ఒక్కటి చాలు, ఏంటది? (Video)

Webdunia
మంగళవారం, 5 మే 2020 (23:19 IST)
అసలే కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయం. మనుషుల్లో రోగ నిరోధకశక్తి ఉంటే వైరస్ దరిచేరే అవకాశమే లేదంటున్న వైద్యులు. ఇలాంటి సమయంలో రోగనిరోధక శక్తి మన శరీరంలో పెరగాలంటే తేనె ఎంతో ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు. తేనెను రెగ్యులర్‌గా వాడితే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. 
 
ముఖ్యంగా ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ సమస్యలున్న వాళ్ళు గోరువెచ్చటి నీటిలో కొంచెం తేనె, మిరియాల పొడి వేసి తాగితే జలుబు దగ్గుతుందట. అలాగే కొత్త తేనె శ్లేష్మాన్ని తగ్గిస్తుందట. పాత తేనె తీసుకుంటే మలబద్దకం ఉండదట. తేనె ఎంత పాతబడితే అంతమంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
ఆయాసం, దగ్గు, కఫంతో బాధపడేవారు అర చెంచా తేనె వేడినీళ్ళలో వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. ఇలా రోజూ మూడు నుంచి నాలుగు సార్లు చేయాలట. అలాగే అజీర్ణం వల్ల కడుపునొప్పి వస్తే అరకప్పు వేడినీటిలో రెండు చెంచాల తేనె, వేయించిన వాము చెంచా వేసి తాగితే కడుపు నొప్పి తగ్గుతుందట. 
 
గోరువెచ్చటి నీళ్ళలో అరచెంచా తేనె వేసుకుని పుక్కిలిస్తే గొంతునొప్పి, చిగుళ్ళ వాపు తగ్గుతుందట. కాపీ, టీలకు బదులు తాగే గ్రీన్ టీలలో కొద్దిగా తేనె వేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందట. కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్న వాళ్ళు తేనెను గోరు వెచ్చటి నీళ్ళలో కలిపి రోజుకోసారి తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుందట.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

తర్వాతి కథనం
Show comments