heat wave warning: వడదెబ్బ తగిలితే తగ్గేందుకు చిట్కాలు

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (00:00 IST)
దేశంలో ఎండలు భగభగలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 42 నుంచి 45 డిగ్రీల్ సెల్సియెస్ ఉష్ణోగ్రతలు కాస్తున్నాయి. విశాఖలో ఎప్పుడో 44 ఏళ్ల క్రితం ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియెస్ ను తాకింది. తాజాగా అదే ఉష్ణోగ్రతను రికార్డు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు హీట్ వేవ్ పట్ల జాగ్రత్తగా వుండాలని సూచనలు చేస్తున్నాయి. ఐనా కొంతమంది వడదెబ్బ బారిన పడుతున్నారు. వడదెబ్బ తగిలినవారు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే ఫలితం కనబడుతుంది.

 
ఉదయం, సాయంత్రం పచ్చి ముల్లంగి దుంపలు తినిపించాలి. చింతపండు నీటిలో నానబెట్టి రసం తీసి తాళింపు వేసి భోజనంతో పాటు తీసుకోవాలి. జీలకర్ర దోరగా వేయించి పొడిచేసి అరస్పూను పొడిని, ఒక గ్లాసు నిమ్మరసంలో కలిపి, ఉప్పు, పంచదార వేసుకుని తాగాలి. పచ్చి మామిడికాయ ఉడికించి రసం తీసి పంచదార కలిపి తాగించాలి. 

 
ద్రవపదార్థాలు మజ్జిగ, నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీరు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు పైన తేటనీరు వంచి చిటికెడు ఉప్పు కలిపి తాగితే వడదెబ్బ నివారించబడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Donald Trump: హైదరాబాద్‌ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు

పోలీసులే దొంగలుగా మారితే.... దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు....

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

తర్వాతి కథనం
Show comments