Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి....

Webdunia
బుధవారం, 15 మే 2019 (18:54 IST)
ఎండ ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో చాలా మందికి వేడి చేస్తుంది. అధిక వేడి కారణంగా వడదెబ్బ బారినకూడా పడొచ్చు. వేడి చేస్తే మలమూత్రాలు విసర్జింటేటప్పుడు మంట, శరీరంపై ర్యాషస్, చెమటపట్టడం వల్ల దురదలు, చెమటకాయలు వస్తాయి. జుట్టు రాలిపోవడం, చుండ్రు, ముక్కులో నుండి రక్తం కారడం జరుగుతుంది. శక్తి నశించి నీరసంగా ఉండటం, తిమ్మిర్లు రావడం కూడా జరుగుతుంది. అధిక వేడి వల్ల శృంగార సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. 
 
ఆమ్లేట్లు, చికెన్ తింటే వేడి ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి వేసవి కాలంలో వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. మసాలాలకు, జంక్‌ఫుడ్‌లకు దూరంగా ఉండాలి. నీరు అధికంగా తాగడం వల్ల శరీరాన్ని కంట్రోల్‌లో ఉంచుకోగలుగుతారు. నీరు తాగడం వల్ల చిన్నచిన్న రోగాలు దరిచేరకుండా ఉంటాయి. కానీ ఫ్రిజ్‌లో నీళ్ళను అస్సలు తాగకూడదు. దీని వలన శరీరంలో వేడి పెరిగిపోతుంది. మట్టి కుండలో నీరు త్రాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. పోషకాలు నష్టపోకుండా ఉంటారు.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments