Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెయ్యిని తరచుగా ఆహారంలో చేర్చుకుంటే?

పాలలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఈ పాలతోనే నెయ్యిని తయారుచేస్తారు. శరీరంలోని కొవ్వును కరిగించే విటమిన్స్ నెయ్యిలో అధికంగా ఉన్నాయి. వాటిల్లో విటమిన్ ఇ, ఎ కెలు కూడా ఉన్నాయి. ఈ విటమిన్స్ కంటి చూపును మెరు

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (12:13 IST)
పాలలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఈ పాలతోనే నెయ్యిని తయారుచేస్తారు. శరీరంలోని కొవ్వును కరిగించే విటమిన్స్ నెయ్యిలో అధికంగా ఉన్నాయి. వాటిల్లో విటమిన్ ఇ, ఎ కెలు కూడా ఉన్నాయి. ఈ విటమిన్స్ కంటి చూపును మెరుగుపరచుటకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. దాంతో చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
 
పెద్దప్రేగు ఆరోగ్యంగా ఉండేందుకు నెయ్యి చాలా ఉపయోగపడుతుంది. శరీరంలోని ఇతర కొవ్వు, కలుషితపదార్థాలను సులువుగా బయటకు పోయేలా సహకరిస్తుంది. నెయ్యిలో విటమిన్ కె2 పుష్కలంగా ఉన్నాయి. ఎముకలకు కావలసిన క్యాల్షియంను అందజేస్తుంది. 
 
మెదడు చురుకుగా పనిచేయడానికి ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్‌ అవసరం. అటువంటి మంచి ఫ్యాట్స్ నెయ్యిలో చాలా ఉన్నాయి. నెయ్యిని తరచుగా తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆవునెయ్యి వాడకం ఆరోగ్యానికి చాలా మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

తర్వాతి కథనం
Show comments