Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేటిలో వేటిని కలపుకుని తినకూడదో తెలుసా?

రుచిగా వున్నాయి కదా అని మనం చాలాసార్లు అవీయివీ అని చూడకుండా కలిపేసుకుని తినేస్తుంటాం. కానీ కొన్ని పదార్థాలను మరికొన్నిటితో కలిపి తినకూడదు. అవేంటో చూద్దాం. 1. ఆకు కూరలు తిన్న తర్వాత పాలు తాగకూడదు. కోడి మాంసం, పెరుగు కలిపి తీసుకోరాదు. అతి స్వల్ప వ్యవధ

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (20:22 IST)
రుచిగా వున్నాయి కదా అని మనం చాలాసార్లు అవీయివీ అని చూడకుండా కలిపేసుకుని తినేస్తుంటాం. కానీ కొన్ని పదార్థాలను మరికొన్నిటితో కలిపి తినకూడదు. అవేంటో చూద్దాం.
 
1. ఆకు కూరలు తిన్న తర్వాత పాలు తాగకూడదు. కోడి మాంసం, పెరుగు కలిపి తీసుకోరాదు. అతి స్వల్ప వ్యవధిలో కూడా వీటిని తినకూడదు. 
 
2. మాసం లేదంటే చేపల్లో మినప పప్పు కానీ, పాలు కానీ, తేనె కానీ కలపకూడదు.
 
3. తేనె, నెయ్యి, కొవ్వు పదార్థాలు, నీళ్లు, నూనె వీటిలో ఏ రెండుగానీ, లేదంటే అన్నీ కానీ, అలాకాకుండా సమాన నిష్పత్తిలో తీసుకోరాదు. వీటిని తీసుకున్నవెంటనే నీళ్లు కూడా తాగకూడదు. 
 
4. తీపి పాయసం, మద్యం, అన్నం కలిపి తినకూడదు.
 
5. ముల్లంగి, పెరుగు, ఎండుమాంసం, ఎండు చేపలు, పంది మాంసం, గొర్రె మాంసం, చేపలు రోజూ తీసుకోరాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అందంగా అలంకరించి.. అంతమొదించారు.. ఓ కుటుంబం ఆత్మహత్య!

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

140 రోజుల పాటు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

తర్వాతి కథనం
Show comments