Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేటిలో వేటిని కలపుకుని తినకూడదో తెలుసా?

రుచిగా వున్నాయి కదా అని మనం చాలాసార్లు అవీయివీ అని చూడకుండా కలిపేసుకుని తినేస్తుంటాం. కానీ కొన్ని పదార్థాలను మరికొన్నిటితో కలిపి తినకూడదు. అవేంటో చూద్దాం. 1. ఆకు కూరలు తిన్న తర్వాత పాలు తాగకూడదు. కోడి మాంసం, పెరుగు కలిపి తీసుకోరాదు. అతి స్వల్ప వ్యవధ

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (20:22 IST)
రుచిగా వున్నాయి కదా అని మనం చాలాసార్లు అవీయివీ అని చూడకుండా కలిపేసుకుని తినేస్తుంటాం. కానీ కొన్ని పదార్థాలను మరికొన్నిటితో కలిపి తినకూడదు. అవేంటో చూద్దాం.
 
1. ఆకు కూరలు తిన్న తర్వాత పాలు తాగకూడదు. కోడి మాంసం, పెరుగు కలిపి తీసుకోరాదు. అతి స్వల్ప వ్యవధిలో కూడా వీటిని తినకూడదు. 
 
2. మాసం లేదంటే చేపల్లో మినప పప్పు కానీ, పాలు కానీ, తేనె కానీ కలపకూడదు.
 
3. తేనె, నెయ్యి, కొవ్వు పదార్థాలు, నీళ్లు, నూనె వీటిలో ఏ రెండుగానీ, లేదంటే అన్నీ కానీ, అలాకాకుండా సమాన నిష్పత్తిలో తీసుకోరాదు. వీటిని తీసుకున్నవెంటనే నీళ్లు కూడా తాగకూడదు. 
 
4. తీపి పాయసం, మద్యం, అన్నం కలిపి తినకూడదు.
 
5. ముల్లంగి, పెరుగు, ఎండుమాంసం, ఎండు చేపలు, పంది మాంసం, గొర్రె మాంసం, చేపలు రోజూ తీసుకోరాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

తర్వాతి కథనం
Show comments