Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచినీళ్లు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయా?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (23:26 IST)
అనేక ఆరోగ్య సమస్యలు అధికంగా మంచినీటి తీసుకోవడం వల్ల దూరం చేసుకోవచ్చన్నది వైద్యుల మాట. అవేమిటో తెలుసుకుందాం.
 
మలబద్ధకం: నీటిని తాగడం వల్ల మలబద్ధకం లేకుండా సహాయపడుతుంది.
 
క్యాన్సర్: కొన్ని అధ్యయనాల ప్రకారం ఎక్కువ నీరు త్రాగేవారికి మూత్రాశయం, కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తేలింది.
 
కిడ్నీలో రాళ్ళు: నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల ప్రమాదం తగ్గుతుంది.
 
మొటిమలు, చర్మ హైడ్రేషన్: చర్మం హైడ్రేట్ చేయడానికి, మొటిమలను తగ్గించడానికి నీరు ఎలా సహాయపడుతుందనే దాని గురించి చాలామంది ఏవేవో చెప్పారు. ఐతే ఏ అధ్యయనాలు దీనిని ధృవీకరించలేదు లేదా తిరస్కరించలేదు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments