Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జియోనీ మ్యాక్స్ పేరిట.. బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. ఆగస్టు 25న విడుదల

Advertiesment
Gionee Max
, గురువారం, 20 ఆగస్టు 2020 (11:12 IST)
Gionee F9 Plus
జియోనీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్లు భారత్‌ మార్కెట్లోకి రానున్నాయి. జియోనీ మ్యాక్స్ అనే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక పేజీ ద్వారా తెలిపింది. ఈ ఫోను ధర రూ.6వేలుగా వుండొచ్చునని ఫ్లిఫ్ కార్ట్ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్‌లో జియోనీ ఎఫ్9 ప్లస్ అనే స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఆ తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ జియోనీ నుంచి రాలేదు.
 
తాజాగా జియోనీ మ్యాక్స్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా ఫ్లిప్ కార్ట్ దీనికి సంబంధించిన టీజర్ పేజీని కూడా తీసుకువచ్చింది. ఈ ఫోన్ ఆగస్టు 25వ తేదీన లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ నేరుగా ఫ్లిప్ కార్ట్‌లోనే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా ఫ్లిప్ కార్ట్ షేర్ చేసింది. 
 
ఫీచర్లు ఏంటంటే?
వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లే
4500 ఎంఏహెచ్ బ్యాటరీ వుంటుందని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్-వెలవెలోబోయిన బంగారం ధరలు