Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలా చేస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ జీవితంలో రాదు..!

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (21:13 IST)
సమయానికి భోజనం చేయకుండా పోవడం, మసాలా ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, నీళ్ళు ఎక్కువగా తాగకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. గ్యాస్ట్రిక్ కారణంగా కడుపు నొప్పి.. కడుపులో మంట వస్తుంది. అలా రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే గ్యాస్ట్రిక్‌కు దూరంగా ఉండాలంటే రెండు చిట్కాలను పాటిస్తే చాలా సులువుగా అధిగమించవచ్చునంటున్నారు వైద్య నిపుణులు.
 
సోంపు, వాము ఒక్కో స్పూన్ తీసుకుని మెత్తగా మిక్సీలో వేసుకోవాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని ఒక గ్లాసు మజ్జిగలో పోసుకుని కలుపుకుని తాగాలి. అలాగే రెండవ రెమెడీ కూడా పాటించవచ్చు. పసుపు ఒక స్పూన్, జీరా పౌడర్ ఒక టీ స్పూన్ తీసుకుని ఒక నిమ్మకాయ తీసుకుని ఆ మిశ్రమంలో పిండి తాగాలి. ఇలా చేస్తే గ్యాస్ట్రిక్ సమస్యకు దూరమవ్వడం ఖాయమంటున్నారు వైద్య నిపుణులు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments