Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలా చేస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ జీవితంలో రాదు..!

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (21:13 IST)
సమయానికి భోజనం చేయకుండా పోవడం, మసాలా ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, నీళ్ళు ఎక్కువగా తాగకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. గ్యాస్ట్రిక్ కారణంగా కడుపు నొప్పి.. కడుపులో మంట వస్తుంది. అలా రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే గ్యాస్ట్రిక్‌కు దూరంగా ఉండాలంటే రెండు చిట్కాలను పాటిస్తే చాలా సులువుగా అధిగమించవచ్చునంటున్నారు వైద్య నిపుణులు.
 
సోంపు, వాము ఒక్కో స్పూన్ తీసుకుని మెత్తగా మిక్సీలో వేసుకోవాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని ఒక గ్లాసు మజ్జిగలో పోసుకుని కలుపుకుని తాగాలి. అలాగే రెండవ రెమెడీ కూడా పాటించవచ్చు. పసుపు ఒక స్పూన్, జీరా పౌడర్ ఒక టీ స్పూన్ తీసుకుని ఒక నిమ్మకాయ తీసుకుని ఆ మిశ్రమంలో పిండి తాగాలి. ఇలా చేస్తే గ్యాస్ట్రిక్ సమస్యకు దూరమవ్వడం ఖాయమంటున్నారు వైద్య నిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments