ఈ 5 పాయింట్లు తెలిస్తే గోధుమ గడ్డి రసాన్ని తాగుతారు... (Video)

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (23:36 IST)
ఆరోగ్యానికి ఇంగ్లీషు మందులు, విటమిన్ మాత్రలకు బదులుగా సహజసిద్ధంగా లభించేవి తీసుకుంటే ఎంతో మేలు. వాటిలో గోధుమ గడ్డి కూడా ఒకటి. ఈ గోధుమ గడ్డిని జ్యూస్ రూపంలో తీసుకుంటేనే మంచిదని ఆయుర్వేదం చెబుతున్నది. గోధుమ గడ్డిని ఇంట్లోనే కుండీలలో పెంచుకుని ఎప్పటికప్పుడు దాన్ని కోసి జ్యూస్ తీసుకుని రోజూ తాగవచ్చు. గోధుమ గడ్డి రసాన్ని తీసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం.
 
1. గోధుమ గడ్డి రసాన్ని రోజూ తాగుతుంటే పైల్స్ సమస్య నుంచి బయటపడవచ్చు.
 
2. గోధుమగడ్డి రసంతో ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి.
 
3. జీర్ణాశయం, ప్రేగుల్లో అల్సర్ల సమస్య ఉన్నవారు గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగితే మంచిది.
 
4. గోధుమగడ్డి రసాన్ని తాగితే అనీమియా రాకుండా ఉంటుంది. రక్తం స్థాయి పెరుగుతుంది.
 
5. గోధుమ గడ్డిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుండటం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌లను తగ్గిస్తుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు యాక్సిడెంట్ ప్లాన్

Ranga Reddy: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థుల మృతి

రాజధాని అభివృద్ధి కోసం సేకరించిన భూములను త్వరలోనే అభివృద్ధి చేస్తాం.. నారాయణ

175 లక్షల బిర్యానీలు మొదలుకుని 39.9 లక్షల వెజ్ దోశల వరకు…

ఏపీలో మాల్దీవుల స్టైల్‌లో సముద్ర తీర ప్రాంతం.. సూర్యలంక, పులికాట్, వైజాగ్ బెల్ట్‌ను..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maruthi: రాజా సాబ్ కు మొదటి రోజు వంద కోట్లకు పైగా వస్తాయని ఆశిస్తున్నాం - టీజీ విశ్వప్రసాద్

Anil Ravipudi: విమర్శలను తట్టుకుని ఎంటర్టైన్మెంట్ తో ఆదరణ పొందడం కష్టమైన పని : అనిల్ రావిపూడి

Venkatesh: చిరంజీవి, నేను ఇద్దరం రఫ్ఫాడించేశాం. ఎంజాయ్ చేస్తారు: విక్టరీ వెంకటేష్

Chiranjeevi: అవి తీపి జ్ఞాపకాలు. అదంతా ఈ జనరేషన్ తెలియజేసే ప్రయత్నం మన శంకర వర ప్రసాద్ గారు

మెగాస్టార్ - రెబల్ స్టార్ చిత్రాలకు ఊరట... 'రాజాసాబ్' టిక్కెట్ ధర రూ.1000

తర్వాతి కథనం
Show comments