Webdunia - Bharat's app for daily news and videos

Install App

మినరల్ వాటర్ వద్దు.. కుండనీరే ముద్దు.. కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయట..! (Video)

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (23:15 IST)
water
మినరల్ వాటర్ తాగుతున్నారా? అయితే ఆ నీటిని తాగడం ఇక ఆపేయండి అంటూ హెచ్చరిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం అందరూ తాగే మినరల్ వాటర్‌లో మినరల్స్ లేవు. ఆ నీటితో కిడ్నీ సమస్యలు తప్పవట. ఇంకా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అందుకే మినరల్ వాటర్ కంటే కుండనీరు తాగడం మంచిదని.. ఇంట్లో వాడే మంచినీటిని కాచి చల్లార్చి.. ఓ రాగి పాత్ర లేదా కుండలో పోసి ఆ నీరు తాగడమే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మినరల్ వాటర్ తాగడం ద్వారా తక్కువ వయసులోనే మోకాళ్ల నొప్పులు వస్తాయి. అందులోనూ అవి ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ క్యాన్లలో వచ్చే నీటిని తాగకపోవడమే మంచిది. ఎందుకంటే శరీరానికి అవసరమైన కాల్షియం, సోడియం, పాస్పరస్, సల్ఫర్, మెగ్నీషియం వంటి మినరల్స్ వంటివి మినరల్ వాటర్‌లో దొరకవు. 
 
అదే కుండనీరు తాగితే.. ఎముకలకు అందాల్సిన కాల్షియం సరిగ్గా అందుతుందన్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం, రోగ నిరోధక శక్తి తగ్గడం, ఎముకల్లో బలహీనత ఏర్పడటం వంటి రుగ్మతలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సో.. మినరల్ వాటర్ తాగకపోవడమే మంచిది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments