Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనానంతరం తరువాత ఆ పండ్లను తీసుకుంటే?

భోజనం చేసిన తరువాత కొన్ని పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటిని తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి. మరి భోజనం చేశాక తినాల్సిన పండ్లు ఏమిటో ఇప

Webdunia
శనివారం, 18 ఆగస్టు 2018 (11:27 IST)
భోజనం చేసిన తరువాత కొన్ని పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటిని తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి. మరి భోజనం చేశాక తినాల్సిన పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
యాపిల్ పండులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ పీచు పదార్థం వలన జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి యాపిల్ పండు తరచుగా ఆహారంగా తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అరటి పండ్లు భోజనానంతరం తప్పనిసరిగా తీసుకోవాలి. దీని వలన శరీర శక్తి అధికమవుతుంది.  
 
బొప్పాయి అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరానికి కావల్సిన శక్తి కూడా అందుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. అనారోగ్య సమస్యలున్న వారు వైద్యుల సలహా మేరకు బొప్పాయిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

అంజీర్ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్ర పరిచి వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఈ పండ్లను తినడం వల్ల తక్షణమే శక్తి కూడా లభిస్తుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments