భోజనానంతరం తరువాత ఆ పండ్లను తీసుకుంటే?

భోజనం చేసిన తరువాత కొన్ని పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటిని తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి. మరి భోజనం చేశాక తినాల్సిన పండ్లు ఏమిటో ఇప

Webdunia
శనివారం, 18 ఆగస్టు 2018 (11:27 IST)
భోజనం చేసిన తరువాత కొన్ని పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటిని తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి. మరి భోజనం చేశాక తినాల్సిన పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
యాపిల్ పండులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ పీచు పదార్థం వలన జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి యాపిల్ పండు తరచుగా ఆహారంగా తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అరటి పండ్లు భోజనానంతరం తప్పనిసరిగా తీసుకోవాలి. దీని వలన శరీర శక్తి అధికమవుతుంది.  
 
బొప్పాయి అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరానికి కావల్సిన శక్తి కూడా అందుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. అనారోగ్య సమస్యలున్న వారు వైద్యుల సలహా మేరకు బొప్పాయిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

అంజీర్ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్ర పరిచి వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఈ పండ్లను తినడం వల్ల తక్షణమే శక్తి కూడా లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అంగారక గ్రహంపై బండరాయిని గుర్తించిన నాసా.. అందులో ఇనుము, నికెల్ మూలకాలు

స్టేజ్‌పై డ్యాన్సర్ పట్ల అసభ్య ప్రవర్తన.. నో చెప్పిన డ్యాన్సర్‌పై కర్రలతో దాడి...

Jagan mohan Reddy: ఈ నెల 20న నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

తర్వాతి కథనం
Show comments