Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనానంతరం తరువాత ఆ పండ్లను తీసుకుంటే?

భోజనం చేసిన తరువాత కొన్ని పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటిని తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి. మరి భోజనం చేశాక తినాల్సిన పండ్లు ఏమిటో ఇప

Webdunia
శనివారం, 18 ఆగస్టు 2018 (11:27 IST)
భోజనం చేసిన తరువాత కొన్ని పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటిని తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి. మరి భోజనం చేశాక తినాల్సిన పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
యాపిల్ పండులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ పీచు పదార్థం వలన జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి యాపిల్ పండు తరచుగా ఆహారంగా తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అరటి పండ్లు భోజనానంతరం తప్పనిసరిగా తీసుకోవాలి. దీని వలన శరీర శక్తి అధికమవుతుంది.  
 
బొప్పాయి అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరానికి కావల్సిన శక్తి కూడా అందుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. అనారోగ్య సమస్యలున్న వారు వైద్యుల సలహా మేరకు బొప్పాయిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

అంజీర్ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్ర పరిచి వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఈ పండ్లను తినడం వల్ల తక్షణమే శక్తి కూడా లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

తర్వాతి కథనం
Show comments