Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ 7 పనులు చేయండి... బరువు ఎలా తగ్గరో చూద్దాం...

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (13:03 IST)
ఇటీవలి కాలంలో మారిన జీవన పద్ధతులు కారణంగా స్త్రీపురుషులు అధిక బరువు సమస్యతో సతమతమవుతున్నారు. ఇలాంటివారు ఈ క్రింది తెలిపిన చిట్కాలు పాటిస్తే బరువు పెరగకుండా అదుపులో వుంచుకోవచ్చు. అవేంటో చూద్దాం పదండి. 
 
1. ఉదయం ఏడు గంటలకు ఒక పండు, గ్రీన్ టీ తీసుకోవాలి.
 
2. ఉదయం ఎనిమిది గంటలకు ఒక పెసరట్టు, చట్నీ, మజ్జిగ లేదంటే ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి.
 
3. పదకొండు గంటలకి పది బాదం పప్పులతో పాటు మజ్జిగ తాగాలి.
 
4. మధ్యాహ్నం ఒంటి గంటకు వెజిటబుల్ సలాడ్, బ్రౌన్ రైస్ ఒక కప్పు, పప్పు, ఆకు కూర, మజ్జిగ తీసుకోవాలి.
 
5. సాయంత్రం నాలుగు గంటలకు ఏదైనా పండు, గుప్పెడు గుమ్మడి గింజలు.
 
6. సాయంత్రం ఆరుగంటలకు సూప్ తీసుకోవాలి.
 
7. రాత్రి ఎనిమిది గంటలకు వెజిటబుల్ సలాడ్, రెండు పుల్కాలు, అవసందలు, వెజిటబుల్ కూర, మజ్జిగ. ఇవి పాటిస్తే బరువు అదుపులో వుండటం ఖాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

తర్వాతి కథనం
Show comments