Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ చేతుల మీదుగా 'ఆయుష్మాన్ భారత్'కు శ్రీకారం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు మరో ప్రజారంజక పథకానికి శ్రీకారంచుట్టింది. ప్రతి ఒక్కరికీ మంచి ఆరోగ్య సేవలు అందించే నిమిత్తం ఆయుష్మాన్ భారత్ పేరుతో ఓ వైద్య బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని ప్

Webdunia
ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (13:50 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు మరో ప్రజారంజక పథకానికి శ్రీకారంచుట్టింది. ప్రతి ఒక్కరికీ మంచి ఆరోగ్య సేవలు అందించే నిమిత్తం ఆయుష్మాన్ భారత్ పేరుతో ఓ వైద్య బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని ప్రధాని మోడీ జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభించారు. 
 
ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సేవల పథకంగా పేరున్న ఆయుష్మాన్ భారత్ - జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం (ఏబీ-ఎన్‌హెచ్‌పీఎ) లబ్ధిదారులైన కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తుంది. దాదాపు 10 కోట్ల కుటుంబాలకు చెందిన 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ వర్తింపజేయనుంది. 
 
ఈ పథకానికి అర్హులు ఎవరు?
అయితే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకానికి... పట్టణాల్లో చెత్త వస్తువులను ఏరేవారు, బిక్షగాళ్లు, ఇంటి పని సహాయకులు, వీధి వ్యాపారులు, హాకర్లు, నిర్మాణ రంగ కార్మికులు, తాపీ పనివారు, పెయింటర్లు, వెల్డర్లు, సెక్యురిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులు తదితర వర్గాల వారు అర్హులు. రాష్ట్రాల్లో అమల్లో ఉన్న రాష్ట్రీయ స్వాస్థ బీమా యోజన పథకం లబ్ధిదారులకూ ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది. అర్హులు ఓటరు గుర్తింపు కార్డుతోగానీ, రేషన్‌కార్డుతోగానీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం ఆధార్ నంబర్ నమోదు తప్పనిసరికాదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Big Boss in AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం-బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలి సోమిరెడ్డి కామెంట్స్

Leopard : తిరుమలలో చిరుతపులి కదలికలు- భయాందోళనలో భక్తులు- టీటీడీ అలెర్ట్

KTR: తెలంగాణలో రాహుల్ గాంధీ ఈ ప్రాంతాల్లో పర్యటించాలి.. కేటీఆర్ డిమాండ్

Telangana: మావోయిస్టులతో చర్చలు జరపండి.. హింస వద్దు.. లెఫ్ట్ పార్టీలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

తర్వాతి కథనం
Show comments