Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు ఫ్రైడ్ చికెన్, చేపలను అస్సలు ఇవ్వొద్దు.. ఎందుకు?

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (21:35 IST)
ఫ్రై చేసిన చికెన్, చేపలంటే చాలామందికి ఇష్టం. కొంతమంది లొట్టలేసుకుని తింటారు. ఆదివారం వచ్చిందంటే చాలు ఇంటిల్లిపాది చికెన్ లేకుంటే చాపలు, లేకుంటే ఇతరత్రా మాంసాలను తెచ్చుకుని తింటుంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఒక సర్వేలో ఫ్రై చేసిన చికెన్, చేపలు తింటే వచ్చే అనర్థాలు వివరించడం అందరిలోను ఆందోళనను రేకెత్తిస్తోంది.
 
ఫ్రైడ్ చికెన్, చేప తినే మహిళలకు గుండెజబ్బు, క్యాన్సర్లు త్వరగా రావడం ఖాయమంటున్నారు వాషింగ్టన్‌కు చెందిన ఉమెన్స్ హెల్త్ ఇన్వెస్టిగేషన్‌కు చెందిన వైద్యులు. లక్షా 10వేలమంది మహిళలను పరీక్షిస్తే ఫ్రై చేసుకుని చికెన్, చేపలు తిన్న వారిలో గుండె జబ్బు, క్యాన్సర్ లాంటి లక్షణాలు వచ్చాయని కనిపెట్టారట. 
 
అయితే ఎందుకు వారిలో ఈ జబ్బులు వస్తాయన్న విషయాన్ని మాత్రం వారు చెప్పలేదు. ప్రస్తుతం ఈ పరిశోధనలో వెల్లడైన విషయాలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments