Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మిరపకాయ తింటే ప్రాణాలు గోవిందా...

చూసేందుకు ఆ మిరపకాయ గోరంతే వున్నట్లు కనిపిస్తుంది. కానీ దాన్ని తింటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇప్పటివరకూ ప్రపంచంలో అత్యంత ఘాటైన మిరపకాయలు ఘోస్ట్ పెప్పర్ మాత్రమే. వేల్స్ కు చెందిన రైతు మైక్ స్మిత్ ఘోస్ట్ పెప్పర్ కు మించిన మిరపకాయను పండించాడు. దీని

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (23:13 IST)
చూసేందుకు ఆ మిరపకాయ గోరంతే వున్నట్లు కనిపిస్తుంది. కానీ దాన్ని తింటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇప్పటివరకూ ప్రపంచంలో అత్యంత ఘాటైన మిరపకాయలు ఘోస్ట్ పెప్పర్ మాత్రమే. వేల్స్ కు చెందిన రైతు మైక్ స్మిత్ ఘోస్ట్ పెప్పర్ కు మించిన మిరపకాయను పండించాడు. దీనికి డ్రాగన్ బ్రీత్ అనే పేరు పెట్టాడు. 
 
మిరప ఘాటును కొలిచే సాధనంలో దీని ఘాటు 2.48 మిలియన్ యూనిట్లు. ఐతే ఘోస్ట్ పెప్పర్ ఘాటు ఎంతంటే 2.2 మిలియన్ యూనిట్లు. డ్రాగన్ బ్రీత్ మిర్చిని ఒక్కటి తింటే ప్రాణాలు పోవడం ఖాయం. మరి ఇలాంటి మిరపకాయలను పండించడం ఎందుకు అనే సందేహం రావచ్చు. దీన్ని తినడానికి కాదు కానీ... ఔషధాల తయారీలో ఉపయోగిస్తారట...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments