Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీపీతోనే గుండెపోటు... నిర్లక్ష్యం చేస్తే అంతే...

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (09:40 IST)
ఇటీవలి కాలంలో గుండెపోటుతో చనిపోయేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇందులో రక్తపోటుతో బాధపడేవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. రక్తపోటు (బీపీ) కారణంగానే గుండెపోటు వస్తున్నట్టు వైద్యులు అంటున్నారు. అయితే, బీపీని గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే గుండెపోటును నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 
 
తాజాగా, బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ వెల్లడించిన నివేదిక ప్రకారం రక్తపోటును సరైన సమయంలో గుర్తించి ట్రీట్‌మెంట్‌ తీసుకోకపోవడం కారణంగానే చాలా మంది చనిపోతున్నారు. సరైన చికిత్స అందిస్తే ఏటా 1.15 లక్షల మందిని కాపాడొచ్చు. ప్రపంచంలో లక్షలాది మందికి రక్తపోటు ఉందనే విషయం కూడా తెలియదు. గడిచిన కొన్నేళ్లలో ఎంతో మంది సరైన చికిత్స తీసుకోకపోవడంతో చనిపోయారు. 
 
అయితే.. రక్తపోటుపై అవగాహన లేక చికిత్సను నిరక్ల్యం చేస్తే వేలాది మంది చనిపోయే ప్రమాదం ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీన్ని నివారించాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, రక్తపోటుపై అవగాహన కల్పించాలని కోరారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు హెల్త్‌‌ చెకప్‌ చేయించుకోవాలి. కొందరికి రక్తపోటు ఉన్నా గుర్తించడం కష్టమని, ఆరోగ్యం హెల్త్ చెకప్‌ ద్వారా దీన్ని గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments