Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీపీతోనే గుండెపోటు... నిర్లక్ష్యం చేస్తే అంతే...

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (09:40 IST)
ఇటీవలి కాలంలో గుండెపోటుతో చనిపోయేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇందులో రక్తపోటుతో బాధపడేవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. రక్తపోటు (బీపీ) కారణంగానే గుండెపోటు వస్తున్నట్టు వైద్యులు అంటున్నారు. అయితే, బీపీని గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే గుండెపోటును నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 
 
తాజాగా, బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ వెల్లడించిన నివేదిక ప్రకారం రక్తపోటును సరైన సమయంలో గుర్తించి ట్రీట్‌మెంట్‌ తీసుకోకపోవడం కారణంగానే చాలా మంది చనిపోతున్నారు. సరైన చికిత్స అందిస్తే ఏటా 1.15 లక్షల మందిని కాపాడొచ్చు. ప్రపంచంలో లక్షలాది మందికి రక్తపోటు ఉందనే విషయం కూడా తెలియదు. గడిచిన కొన్నేళ్లలో ఎంతో మంది సరైన చికిత్స తీసుకోకపోవడంతో చనిపోయారు. 
 
అయితే.. రక్తపోటుపై అవగాహన లేక చికిత్సను నిరక్ల్యం చేస్తే వేలాది మంది చనిపోయే ప్రమాదం ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీన్ని నివారించాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, రక్తపోటుపై అవగాహన కల్పించాలని కోరారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు హెల్త్‌‌ చెకప్‌ చేయించుకోవాలి. కొందరికి రక్తపోటు ఉన్నా గుర్తించడం కష్టమని, ఆరోగ్యం హెల్త్ చెకప్‌ ద్వారా దీన్ని గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Masood Azhar: మసూద్ అజార్‌కు రూ.14కోట్ల పరిహారం ఇస్తోన్న పాకిస్థాన్.. ఎందుకంటే?

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

Bihar: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి విషం తాగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

తర్వాతి కథనం
Show comments